వార్తలు నూతన దేవాలయం ప్రారంభోత్సవం | విశాఖ అతిమేత్రాసనం | ఉత్తరవల్లి విచారణ విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరవల్లి విచారణ, జన్నివలసలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ దేవాలయాన్ని "పునీత అంతోని వారి దేవాలయం " గా నామకరణం చేసారు.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు