వార్తలు గణతంత్ర దినోత్సవం నాడు ఏడుగురు క్రైస్తవులు అరెస్టు గణతంత్ర దినోత్సవం నాడు ఏడుగురు క్రైస్తవులు అరెస్టు బజరంగ్ దళ్ సభ్యుల దాడుల నేపథ్యంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏడుగురు క్రైస్తవులను అరెస్టు చేశారు.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు