త్రైపాక్షిక వార్తలాపం జాతీయ నిరసన దినం - బ్లాక్ డే భారత దేశంలోని క్రైస్తవులు మరియు ముస్లిములు 1950 లో భారత రాజ్యాంగం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 10 న ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు