వార్తలు విశాఖ అతిమేత్రాసనంలో జాతీయ నిరసన దినము విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు