వార్తలు వరద బాధితులకు అండగా విజయవాడ మేత్రాసనం వరద బాధితులకు అండగా విజయవాడ మేత్రాసనం విజయవాడ మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ మరియు ప్రేరణ యూత్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రం చేపట్టారు.
పునీతురాలిగా ప్రకటించే ప్రక్రియ ముందుకు సాగుతున్న వేళ సిబిల్ కాథిగాసుకు ఘన నివాళులు అర్పించిన మలేషియా కతోలికులు