దివ్యపూజ పఠనాలు జూలై 15

మొదటి పఠనము : యెషయా 10:5-7.13-15
భక్తి కీర్తన : కీర్తన గ్రంథం 94:5-10,14-15
సువార్త పఠనము : మత్తయి 11:25-27

'నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.”మత్తయి 11:27