అశ్రునివాళి

వరంగల్ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ కొమ్మారెడ్డి విజయకుమార్ రెడ్డి గారు గుండెపోటుతో 29 ఫిబ్రవరి 2024న మధ్యాహ్నం 2 గంటలకు పరమపదించారు.
 
వీరి అంత్యక్రియలు 1 మార్చి 2024న, సాయంత్రం 4:30 గంటలకు ఫాతిమానగర్, ఫాతిమామాత కథడ్రాల్ నందు దివ్యపూజాబలి అనంతరం జరుపబడును.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్దించుదాం

Tags