మానవ భవిష్యత్తుకు కుటుంబాలే మూలమ్మన పోప్

మానవ భవిష్యత్తుకు కుటుంబాలే మూలమ్మన పోప్

ఆదివారం మే 1 ఉదయం, సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో కుటుంబాల,అవ్వతాతల మరియు వయోవృద్ధుల జూబిలీ సందర్బంగా XIV లియో పోప్ అధ్యక్షత వహించారు.

ఈ జూబిలీ మే 3 న ఆరంభమయ్యాయి, జూన్ 2తో ముగిసాయి. 

కుటుంబాలు శాంతిని స్థాపించడానికి వచ్చిన ప్రభువైన క్రీస్తును అనుసరించాలని , ఆయన అడుగుజాడల్లో నడవాలని పోప్ లియో XIV తెలియపరిచారు. 

నేటి సువిశేష భాగంలో క్రీస్తు అందరూ ఒకటిగా ఉండాలని కోరుతున్నారని మనమంతా ఐక్యంగా ముందుకు నడవాలని పోప్ కోరారు.

ముఖ్యంగా కుటుంబాలు నవ్య సువార్తీకరణలో భాగం పంచుకొని రానున్న తరాలకు సత్య సువార్తను అందించాలని ఆయన కోరారు.

Telugu Survey Popup Image