మంచాలకట్ట,దివ్యబాలయేసు మహోత్సవం

కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14,2024 న సాయంత్రం 6 గంటలకు దివ్యబాలయేసు పండుగను ఘనంగా కొనియాడారు.

ఈ దివ్యబలి పూజను గురుశ్రీ పగిడాల చిన్నప్పరెడ్డి గారితో కలిసి 18 మంది ఇతర గురువులు సమర్పించగా, గురుశ్రీ ప్రవీణ్ గారు దేవుని వాక్యాన్ని భోదించారు 

800 మంది విశ్వాసులు పండుగ పూజలో పాల్గొన్నారని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు తెలిపారు.