డాటర్స్ ఆఫ్ సెయింట్ పాల్, ఇండియాకు నూతన సమాలోచన సభ్యుల ఎన్నిక

డాటర్స్ ఆఫ్ సెయింట్ పాల్, ఇండియాకు నూతన సమాలోచన సభ్యుల ఎన్నిక

డాటర్స్ ఆఫ్ సెయింట్ పాల్, ఇండియాకు కొత్త ప్రావిన్షియల్ బృందాన్ని (New Provincial Team) ఏర్పాటు చేసారు.

ప్రొవిన్సిల్ సుపీరియర్ గా సిస్టర్ మటిల్డా గారు నియమితులయ్యారు. "ప్రావిన్షియల్ సుపీరియర్‌గా సిస్టర్ మటిల్డా గారు మరియు నలుగురు సభ్యులతో కూడిన నూతన ప్రావిన్షియల్ కౌన్సిల్ బాధ్యతలు స్వీకరించింది." రాబోయే మూడు సంవత్సరాలు ఈ బృందం తమ సేవలను అందించనున్నది.

"దేవుని కృపతో, జ్ఞానంతో దైవ సందేశాన్ని ప్రజలకు అందించాలని కోరుతూ... అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియా (RVA) తెలుగు విభాగం తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది."

Article and Design By  M Kranthi Swaroop