నాల్గవ అపోస్టోలిక యాత్రను ప్రారంభించిన పోప్ లియో

జూన్ 6 న పోప్ లియో నాల్గవ అపోస్టోలిక్ యాత్రను ప్రారంభిస్తూ, Adolfo Suárez Madrid–Barajas విమానాశ్రయానికి చేరుకున్నారు.

స్పెయిన్ మహారాజు ఆరవ ఫెలిప్ మరియు మహారాణి Letizia, స్పానిష్ ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి రన్‌వేపై పోప్ కు స్వాగతం పలికారు.

ఆయన కోసం వేచి ఉన్న అనేక కుటుంబాలను పలకరించిన తరువాత, పోప్ తన మొదటి అధికారిక స్వాగత కార్యక్రమానికి స్పెయిన్ మహారాజు మరియు మహారాణితో కలిసి మాడ్రిడ్‌ రాయల్ ప్యాలెస్‌కు చేరుకున్నారు

ఆ తర్వాత, పోప్ తన పర్యటనలో మొదటి ప్రసంగం చేయడానికి ముందు, ప్రభుత్వ అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు మరియు దౌత్య బృంద సభ్యులతో సమావేశమయ్యారు

Telugu Survey Popup Image