వార్తలు ఇండోనేషియా చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఇండోనేషియాలో అడుగుపెట్టారు.దీనితో సుదీర్ఘమైన ప్రతిష్టాత్మక నాలుగు-దేశాల పర్యటన ప్రారంభమైయింది.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం