రోమ్ మేత్రాసన గురువులతో సమావేశం కానున్న పొప్ ఫ్రాన్సిస్
తపసుకాల మొదటి గురువారం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2025 మార్చి 6 గురువారం సెయింట్ జాన్ లాటరన్ బసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ రోమ్ మేత్రాసన గురువులతో సమావేశం కానున్నారు.
2023 తరువాత 2024 ప్రారంభంలో వివిధ నగర ప్రాంతాలలోని విచారణలలో ఏర్పాటు చేయబడిన వరుస సమావేశాల సందర్భంగా రోమ్ మేత్రాసన గురువులతో సమావేశమైన అయ్యారు.
రోమ్ మేత్రాసనం ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది, ఇది లెంట్ యొక్క మొదటి గురువారం సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని నొక్కి చెప్పింది.
రోమ్లో పాస్టరల్ పరిచర్య చేస్తున్న మేత్రాసన గురువులు మరియు ఇతర సభ గురువులతో పాటు డీకన్లతో చివరి సమావేశం జనవరి 13, 2024న జరిగింది.