సత్యోపదేశము క్రైస్తవ సమైక్యతా ఆదివారం 2024 శ్రీ సభ దైవార్చన సంవత్సరంలో 3వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. భారత దేశంలో ఈ ఆదివారాన్ని 'క్రైస్తవ సమైక్యతా ఆదివారం' గా పాటిస్తున్నాము.
మన మహనీయులు "మహిళలకు శ్రీసభలో తగిన స్థానం కల్పించాలి" – FABC ప్లీనరీ సమావేశానికి ముందు ఆసియా పీఠాధిపతులకు భారతీయ జేసుసభ గురువు పిలుపు