"నార్మ్స్ ఫర్ ది డిజిగ్నేషన్ ఆఫ్ నేషనల్ ష్రైన్స్" పుస్తక ఆవిష్కరణ

మే 7 ,2024 న బెంగుళూరులో జరిగిన కాన్ఫరెన్స్ అఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) 94వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో  "నార్మ్స్ ఫర్ ది డిజిగ్నేషన్ ఆఫ్ నేషనల్ ష్రైన్స్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కార్డినల్ మహా పూజ్య ఓస్వాల్డ్ గ్రేసియాస్, హైదరాబాద్‌ అగ్రపీఠాధిపతులు, కార్డినల్ ఆంతోని పూల, మద్రాస్-మైలాపూర్‌కు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జార్జ్ ఆంతోనిసామి, ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య అనిల్ కూటో, మదురై అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఆంతోని పప్పుసామి,కమ్యూనియో డైరెక్టర్ డాక్టర్ గురుశ్రీ స్టీఫెన్ అలతారా గార్లు ఈ పుస్తకాన్ని స్వీకరించారు.