CBCI న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగ కార్యదర్శుల సమావేశం

బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI  న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగం వారు జెపిడి కార్యదర్శులకు ఫిబ్రవరి 21 -22 ,2024 రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.

ఏలూరు పీఠకాపరి, విశాఖపట్నం పాలనాధికారి మహా పూజ్య పొలిమెర జయరావు గారు     అద్భుతమైన మరియు ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు.