మన మహనీయులు సువిశేషకుడు పునీత మార్కు ఉత్సవము ఏప్రిల్ 25 పునీత మార్కు (74) సువార్త రచయిత, వేదసాక్షి,క్రీస్తు ప్రభుని అనుచరుడు. పునీత పౌలు మరియు బర్నబాసుతో వేదప్రచారం చేశారు. వీరు కండ్లారా చూచిన, వినిన విశ్వసనీయ అంశాలన్నింటిని గ్రంధస్తం చేశారు. వీరి చిహ్నం రెక్కలున్న సింహం. మార్కు అనగ మానవత్వం అని అర్థం.