విశాఖ అతిమేత్రాసనానికి చెందిన గురుశ్రీ రెడ్డి జోసెఫ్ గారు నిన్న అనగా 24 జనవరి 2023న మృతి చెందిఈ లోకంలో తన ప్రయాణాన్ని ముగించారు.వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్న అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.
Add new comment