Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పునీతపట్టం పొందనున్న దేవసాహయం పిళ్ళై మరియు మరో ఆరుగురు
Tuesday, May 04, 2021
పునీత పట్టం పొందనున్నదేవసాహయం పిళ్ళై మరియు మరో ఆరుగురు :
దేవసాహయం పిళ్ళై మరియు మరో ఆరుగురుకి పొప్ ఫ్రాన్సిస్ పునీతులగా ప్రకటించనున్నట్లు వాటికన్ తెలిపింది.
ధన్య లాజరస్ దేవసాహయం పిళ్ళై భారతదేశంలోని నాయర్ కులానికి చెందిన బ్రాహ్మణుడు.1745 లో కాథలిక్ జెసూట్ గురువు(Jesuit priest ) గా మారారు. క్రైస్తవ్యం తీసుకున్నపుడు తన పేరుని లాజరస్ గా మార్చుకున్నారు.
తన బోధనలో ప్రజల సమానత్వం గురించి ఆయన ముఖ్యంగా పట్టుబట్టారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
ఇది ఉన్నత వర్గాల పట్ల ద్వేషాన్ని రేకెత్తించింది, మరియు అతను 1749 లో అరెస్టు చేయబడ్డాడు. తర్వాత 1752 జనవరి 14 న జరిగిన ఆల్లరిమూకలు జరిపిన కాల్పులలో మరణించారు. మన భారతదేశం నుండి పునీత పట్టం పొందనున్న తొలి సామాన్య క్రీస్తువుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
Add new comment